అవినీతిలో ఏపీ మొదటి స్థానం | GVL Narasimha Rao Slams TDP Leaders | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 27 2018 4:22 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

 రెండు తెలుగు రాష్ట్రాలు అవినీతిలో మొదటి స్థానంలో ఉన్నాయని రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి ప్రజా ధనంతో చంద్రబాబు ప్రభుత్వం దొంగ పోరాటాలు చేస్తోందని ధ్వజమెత్తారు. తమ సమస్యల పరష్కారానికి ధర్నా చౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement