డిఎంకే కార్యాలయంపైనా ఐటీ దాడి | Sakshi
Sakshi News home page

డిఎంకే కార్యాలయంపైనా ఐటీ దాడి

Published Wed, Apr 17 2019 10:53 AM

తమిళనాడులోని తూత్తుకుడిలో డీఎంకే నాయకురాలు కనిమొళి ఇంట్లో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. కనిమొళి తూత్తుకుడి స్థానం నుంచే బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిలిసై సౌందరరాజన్‌తో పోటీ పడుతున్నారు. గురువారమే ఇక్కడ పోలింగ్‌ జరగనుంది. సోదాల్లో ఏం దొరికాయన్నది వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement