జయహో జెండా పండుగ | India showcases military might, cultural diversity | Sakshi
Sakshi News home page

Jan 27 2018 8:10 AM | Updated on Mar 20 2024 1:57 PM

భారత దేశభక్తిని, అస్త్ర శక్తిని ప్రతిబింబించేలా 69వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన ఆసియాన్‌ దేశాధినేతల సమక్షంలో భారత సంప్రదాయాలు, సైనిక పాటవ ప్రదర్శనల నడుమ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. రాజ్‌పథ్‌ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమానికి వేలమంది ప్రజలు,  ప్రముఖులు హాజరయ్యారు. త్రివర్ణపతాక ఆవిష్కరణ అనంతరం భారత త్రివిధ దళాల అధిపతి, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ పరేడ్‌లో సైనిక వందనం స్వీకరించారు. రాష్ట్రపతిగా  కోవింద్‌కు ఇదే తొలి గణతంత్ర దినోత్సవ వేడుక.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement