రాజధాని పేరిట కుంభకోణం.. | India Today Conclave-YS Jagan Mohan Reddy Speaks about AP Capital | Sakshi
Sakshi News home page

రాజధాని పేరిట కుంభకోణం..

Published Sat, Mar 2 2019 1:52 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

ఏపీ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నామని చంద్రబాబు అంటున్నారు కదా ప్రశ్నించగా.. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. జూన్‌ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రాజధాని ఎక్కడ వస్తుందో ఆయనకు ముందే తెలుసు. అయినా, ఇక్కడ వస్తుంది.. అక్కడ వస్తుందంటూ ఆయన ప్రజలు మభ్యపెట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement