మీటూ కేసుల విచారణపై రిటైర్డ్‌ జడ్జీలతో కమిటీ | Maneka Gandhi Says Retired Judges To Hold Public Hearings On MeToo Cases | Sakshi
Sakshi News home page

మీటూ కేసుల విచారణపై రిటైర్డ్‌ జడ్జీలతో కమిటీ

Oct 12 2018 7:42 PM | Updated on Mar 20 2024 3:46 PM

 పని ప్రదేశాల్లోమహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మీటూ పేరుతో బాహాటంగా వెల్లడిస్తున్న క్రమంలో కేంద్రం స్పందించింది. ఈ తరహా లైంగిక దాడులు, వేధింపుల కేసులన్నింటిపైనా బహిరంగ విచారణకు పదవీవిరమణ చేసిన నలుగురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమిస్తుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ పేర్కొన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement