మళ్లీ అవే డ్రామాలు.. అదే తీరు | MLA Srikanth Reddy Fires on Cm Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 12 2018 7:44 PM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM

 రాష్ట్ర ప్రజలు దేవాలయంగా భావించే అసెంబ్లీని తెలుగుదేశం కార్యాలయంగా మార్చారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో ప్రతిపక్షంపై బురద చల్లేందుకు నానాకష్టాలు పడుతున్నారని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement