మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు | Modi is destroying countrys democracy: HD Kumaraswamy | Sakshi
Sakshi News home page

మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

Published Fri, Feb 8 2019 4:47 PM | Last Updated on Wed, Mar 20 2024 4:00 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ప్రజలతో పాటు, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement