అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ కొడుకుపై హత్యాయత్నం | Murder Attempt On Agrigold Vice Chairman Son | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ కొడుకుపై హత్యాయత్నం

Published Fri, Nov 9 2018 11:18 AM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

కిరాయి హంతకుల ముఠా పట్టపగలే  కత్తులతో స్వైర విహారం చేయడంతో నగర ప్రజలు భయందోళనలకు గురయ్యారు. వివరాలు.. దుర్గాపురంలోని అగ్రిగోల్డ్‌ వైఎస్‌ చైర్మన్‌ సదాశివ ప్రసాద్‌ ఇంట్లోకి గురువారం దుండగులు చొరబడ్డారు. ఇంట్లోని సీసీ కెమెరాల కనెక్షన్లని తొలగించారు. ఆయన కుమారుడు సాగర్‌పై కత్తులతో దాడి చేశారని స్థానికులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించేందుకు యత్నించారు. ఈ క్రమంలో పారిపోతున్న దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కత్తులతో బెదిరించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రికత్త నెలకొంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement