ఒంగోలు రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత | Ongole CI Attacked YSRCP Dalit Leader Ashok Babu | Sakshi
Sakshi News home page

ఒంగోలు రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత

Published Wed, Apr 11 2018 11:50 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బుధవారం చేపట్టిన రైల్‌ రోకో ఉద్రిక్తంగా మారింది. ఒంగోలులో రైలు రోకో చేపట్టిన వైఎస్సార్‌ సీపీ నేతలపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. నాందేడ్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేసి నిరసన తెలుపుతున్న ప్రకాశం జిల్లా వైఎస్సార్‌ సీపీ నేతలు బాలినేని శ్రీనివాస రెడ్డి, వరికుటి అశోక్‌బాబులను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు.

Advertisement
Advertisement