ఆర్థిక మంత్రి యనమల ఇలాకలో రిగ్గింగ్ | Open rigging in East Godavari | Sakshi
Sakshi News home page

ఆర్థిక మంత్రి యనమల ఇలాకలో రిగ్గింగ్

Published Thu, Apr 11 2019 4:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

నేడు జరుగుతున్న పోలింగ్‌లో టీడీపీ నేతలు ఇప్పటికే దాడులు, దౌర్జన్యాలకు ఒడిగడుతుండగా.. తాజాగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు యధేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. తుని నియోజకవర్గంలో టీడీపీ నాయకులే దగ్గరుండి మరీ ఓట్లు వేయిస్తున్నారు. యదేచ్చగా రిగ్గింగ్‌ చేస్తున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement