పరిటాల సునీత వర్గీయుల దాష్టీకం | Paritala Activists Attack On YSRCP In Anantapur | Sakshi
Sakshi News home page

పరిటాల సునీత వర్గీయుల దాష్టీకం

Published Thu, Sep 5 2019 8:18 AM | Last Updated on Wed, Mar 20 2024 5:25 PM

మాజీ మంత్రి పరిటాల సునీత సొంత పంచాయతీ నసనకోటలో పరిటాల వర్గీయులు బరితెగించారు. వినాయక నిమజ్జనం ముగిసిన తర్వాత వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగి వారిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement