గాంధీ, నెహ్రూ కుటుంబాలపై మోదీ ఫైర్‌ | PM Narendra Modi Hoists Tricolour At Historic Red Fort | Sakshi
Sakshi News home page

గాంధీ, నెహ్రూ కుటుంబాలపై మోదీ ఫైర్‌

Published Sun, Oct 21 2018 6:37 PM | Last Updated on Thu, Mar 21 2024 10:48 AM

దేశానికి పలువురు మహనీయులు అసమాన సేవలు అందించినా వారిని మరుగుపరిచేందుకు గాంధీ, నెహ్రూ కుటుంబాలనే తెరపైకి తెచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌, బీఆర్‌ అంబేడ్కర్‌, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి పలువురు నేతలు స్వాతంత్రో‍ద్యమంలో విశేష సేవలందించినా గాంధీ, నెహ్రూ కుటుంబానికే పేరుదక్కేలా ప్రయత్నాలు సాగాయని అన్నారు. తమ ప్రభుత్వం ఈ విధానాన్ని సమూలంగా మార్చివేసిందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement