వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఎస్‌ఐ దౌర్జన్యం | SI Attacks On YSRCP Workers in Anantapur | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఎస్‌ఐ దౌర్జన్యం

Published Sat, Mar 30 2019 9:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై అమడగురు ఎస్‌ఐ దౌర్జన్యం చేశారు. జేకేపల్లికి చెందిన 12 మంది కార్యకర్తలను ఎస్‌ఐ రాఘవయ్య బైండోవర్‌ చేసి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. గాయాలతో ఆరుగురు కార్యకర్తలు కదిరి ఆసుపత్రిలో చేరారు. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్‌ ఆదేశాలతోనే ఎస్‌ఐ.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బైండోవర్‌ చేసినట్లు తెలుస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement