నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కలకలం రేపుతోంది. కూకట్పల్లి కెపీహెచ్బీ కాలనీలో సతీశ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మూసాపేట్లో నివాసం ఉంటున్న సతీశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అతడు కేపీహెచ్బీ కాలనీలో శవమై కనిపించాడు.