వైఎస్‌ఆర్‌సీపీ నిర్ణయం.. చరిత్రాత్మకం | Tammineni Sitaram on Assembly Session Boycott | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ నిర్ణయం.. చరిత్రాత్మకం

Published Fri, Oct 27 2017 3:57 PM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ నిర్ణయం చరిత్రాత్మకమని ఆ పార్టీ నేత తమ్మినేని సీతారాం అభివర్ణించారు. సోమవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్ష సభ్యుల పేర్లను, స్థానాలను అసెంబ్లీ ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. లేకపోతే కళంకిత స్పీకర్‌ గా కోడెల చరిత్రలో మిగిలిపోతారని తమ్మినేని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement