చంద్రబాబు సర్కారు పతనం ఖాయమైపోయింది | Tammineni Sitaram Says Thanks To People On PrajaSankalpaYatra Success | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కారు పతనం ఖాయమైపోయింది

Jan 11 2019 8:24 PM | Updated on Mar 20 2024 3:59 PM

ఎస్‌ జగన్‌ పాదయాత్రను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాలపై విజయంగా భావిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్‌ వాళ్ల కాళ్ళ వద్ద పెట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అటువంటి చంద్రబాబుకు తెలుగు ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement