ఎన్నికల అధికారులపై పరిటాల శ్రీరామ్‌ దౌర్జన్యం  | TDP Leader Paritala Sriram Attack On Election Officials | Sakshi
Sakshi News home page

ఎన్నికల అధికారులపై పరిటాల శ్రీరామ్‌ దౌర్జన్యం 

Published Sun, Mar 15 2020 4:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:11 AM

సాక్షి, అనంతపురం: దాడులు.. దౌర్జన్యాలు.. చెయ్యడంలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు. టీడీపీ నాయకుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది.రామగిరిలో ఆదివారం ఎన్నికల కోడ్‌ అమలు చేస్తున్న ఎన్నికల అధికారులపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ దాడికి పాల్పడ్డారు. ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా రాజకీయ నేతల చిత్ర పటాలపై అధికారులు ముసుగు వేశారు. దీంతో  ఎన్నికల అధికారులపై పరిటాల శ్రీరామ్‌ దుర్బాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎన్నికల అధికారి కాలర్‌ పట్టుకుని శ్రీరామ్‌ బెదిరింపులకు దిగారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement