వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ | Telangana Cm KCR Greetings To YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Published Sat, May 25 2019 6:26 PM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. గవర్నర్‌తో భేటీ తర్వాత నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకున్న జగన్‌కు కేసీఆర్‌తో పాటు తెలంగాణ మంత్రులు స్వాగతం పలికారు. సతీసమేతంగా వైఎస్‌ జగన్‌ ప్రగతి భవన్‌కు రాగా.. కేసీఆర్‌ పుష్పాగుచ్చాలిచ్చి.. జగన్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు. ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జగన్‌కు స్వీట్‌ తినిపించి శుభాకాంక్షలు తెలపడంతో పాటు శాలువాతో సత్కరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement