అడవి ఏనుగుల బీభత్సం.. | Wild Elephants Attack In Coimbatore | Sakshi
Sakshi News home page

అడవి ఏనుగుల బీభత్సం..

Published Mon, Jan 28 2019 9:25 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

అడవి ఏనుగులు రెండు నగరంలో ప్రవేశించాయి. తెల్లవారు జామును రోడ్ల మీద సంచరిస్తూ బీభత్సం సృష్టించాయి. వివరాలు.. కోయంబత్తూరు సమీపంలోని పూచ్చియూర్‌ హైటెక్‌ సిటీ ప్రాంతంలో జరిగింది ఈ సంఘటన. సోమవారం తెల్లవారు జామున రెండు అడవి ఏనుగులు జనావాసంలోకి ప్రవేశించాయి. ​రోడ్ల మీద తిరుగుతూ.. ప్రజలను ఇబ్బందులు గురిచేశాయి. అంతటితో ఆగక జనవాసాల మీద దాడి చేస్తూ బీభత్సం సృష్టించాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement