రేపు గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy To Meet The Governor Narasimhan On Saturday | Sakshi
Sakshi News home page

రేపు గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌

Published Fri, Feb 8 2019 9:49 PM | Last Updated on Wed, Mar 20 2024 4:00 PM

ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేపు (శనివారం) తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, ఇతర అవకతవకలపై గవర్నర్‌కు వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు చేయనున్నారు. పోలీసు ఆఫీసర్ల నియామాకాల్లో అధికార దుర్వినియోగంపై కూడా ఫిర్యాదులో పేర్కొననున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement