ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (శనివారం) తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, ఇతర అవకతవకలపై గవర్నర్కు వైఎస్ జగన్ ఫిర్యాదు చేయనున్నారు. పోలీసు ఆఫీసర్ల నియామాకాల్లో అధికార దుర్వినియోగంపై కూడా ఫిర్యాదులో పేర్కొననున్నారు.
రేపు గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్
Published Fri, Feb 8 2019 9:49 PM | Last Updated on Wed, Mar 20 2024 4:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement