కాస్త ఓపిక పట్టండి..మన ప్రభుత్వం వస్తుంది | YS Jagan Mohan Reddy PrajaSankalpaYatra Anantapur padayatra Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 17 2017 3:16 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

దేవుడి దయ, ప్రజల అండతో త్వరలో మన ప్రభుత్వం రాబోతుందని.. అధికారంలోకి రాగానే అన్నివర్గాల వారికి న్యాయం జరిగేలా చేస్తానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేపట్టిన ఆయన రావులచెరువులో మహిళలను, బత్తులపల్లిలో వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement