రాష్ట్రంలో పాలన లేదు.. వ్యవసాయం లేదు | YS Jagan Mohan Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పాలన లేదు.. వ్యవసాయం లేదు

Published Wed, Sep 5 2018 6:34 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

చంద్రబాబుకు విశాఖ భూములపై కన్ను పడిందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. బాబు గజానికో కబ్జాకోరును తయారు చేశారని నిప్పులు చెరిగారు. 255వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సబ్బవరంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అక్రమాలకు పెదబాబు పర్మిషన్‌ ఇస్తే చినబాబు కమిషన్‌ వసూలు చేస్కుంటాడని ధ్వజమెత్తారు. రికార్డుల తారుమారుతో పెందుర్తిలో పేదవాడి అసైన్డ్‌ భూములను లాకున్నారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement