వైఎస్ఆర్ హయాంలో వేల కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న చోడవరం సహకార చక్కెర ఫ్యాక్టరీని నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో 45వేల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చోడవరం చక్కెర ఫ్యాక్టరీపై సుమారు 25వేలకు పైగా కార్మికులు ఆధారపడతున్నారని, చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఆయన విధానాల కారణంగానే ఈ ఫ్యాక్టరీ తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిందని ఆయన మండిపడ్డారు.
Published Mon, Sep 3 2018 6:51 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement