vishakapatnam
-
అన్న అని పిలిచినందుకే నాపై ప్రసాద్ దాడి చేశాడు: బాధితుడు అనిల్
-
విశాఖలో కూటమి నాయకుల ఉన్మాద చర్య
-
మాజీ మంత్రి గంటా కుమారుడు రవి తేజ అధికార దర్పం
-
విశాఖ పర్యాటకానికి శాపంగా మారిన కూటమి సర్కార్
-
విశాఖలో నడిరోడ్డుపై అశ్లీల నృత్యాలు
-
విశాఖలో దళిత మహిళపై టీడీపీ నేత పెబ్బిలి రవికుమార్ కీచకపర్వం
-
విశాఖ కేజీహెచ్ లో రౌడీ షీటర్ హల్ చల్
-
ట్రైనీ IASను అంటూ విశాఖలో హల్ చల్ చేసిన కిలాడీ
-
నిద్ర మాత్రలు ఇచ్చి హింసిస్తున్నారు
-
Magazine Story: సిగ్గు సిగ్గు.. మోదీ ముందు బాబు, పవన్ భజన
-
కూటమి ప్రభుత్వం యాక్షన్ ఫెయిల్.. జైల్లోనే గంజాయి సాగు!
-
విశాఖ జిల్లాలో విషాదం.. దంపతుల ఆత్మహత్య
-
మైనర్ బాలిక వివాహం కేసులో విశాఖ పోలీసుల చేతివాటం
-
యువత మాత్రమే డ్రగ్స్ ను కట్టడి చెయ్యగలదు
-
సెల్ ఫోన్ చోరీ కేసులో లంచం.. సాక్షి కథనానికి స్పందించిన సీపీ
-
న్యూఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు
-
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో స్పెల్ బీ పరీక్ష
-
విశాఖలో మైనర్ పిల్లల అక్రమ రవాణా.. రక్షించిన పోలీసులు
-
విశాఖ రైల్వే స్టేషన్లో తప్పిన పెను ప్రమాదం
-
భారత నౌకాదళం కుటుంబంలో INS నిర్దేశక్ యుద్ధ నౌక
-
విశాఖ 96వ వార్డులో ప్రజాధనం దుర్వినియోగం
-
లంచ్ బాక్స్ లో గంజాయి.. ఇద్దరు సీనియర్ అధికారులపై వేటు
-
విశాఖలోని సింగరాయకొండలో దారుణం
-
విశాఖలో మహిళలపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం
-
విశాఖలో టోల్ గేట్ సిబ్బంది దౌర్జన్యం.. భక్తులకు ఇబ్బందులు
-
విశాఖ HPCLలో ఎమ్మెల్యే గణబాబు అనుచరుల దౌర్జన్యం
-
సినీ ఫక్కీలో హత్య.. ఫిషింగ్ హార్బర్లో మృతదేహం
సాక్షి,విశాఖపట్నం: సినీ తరహాలో జరిగిన దారుణ హత్య విశాఖపట్నంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కాలికి బరువైన బండరాయి కట్టేసిన ఓ వ్యక్తిని సముద్రంలో పడేసి హత్య చేశారు. ఫిషింగ్ హార్బర్ జెట్టి నంబర్ 10 వద్ద మృతదేహం సముద్రంలో తేలుతూ కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని మంగళవారం(నవంబర్ 26) బయటికి తీశారు.మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది.ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: అనారోగ్యంతో భార్యాభర్తల ఆత్మహత్య -
విశాఖలో వీఏఓల నిరసన జ్వాలలు
-
మేమున్నాం.. మేము చూసుకుంటాం
-
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆందోళన
-
ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదు: ఇంటూరి రవికిరణ్
-
టీడీపీ కబ్జాలకు చెక్ పెట్టిన పీవీ సింధు
-
శుభవార్త చెప్పిన పీవీ సింధు.. చిరకాల ఆశయానికి ముందడుగు(ఫొటోలు)
-
సంప్రదాయ స్వీట్స్ తో ప్రీ దీపావళి వేడుకలు నిర్వహించిన ఓ విద్యాసంస్థ
-
విశాఖ ఆర్టీవో ఆఫీస్ లో దసరా, దీపావళి దందా
-
వైజాగ్ హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్..
-
కేరళ లిక్కర్ వ్యాపారులకు టీడీపీ నేతల వార్నింగ్
సాక్షి,విశాఖపట్నం:కేరళ మద్యం వ్యాపారులకు టీడీపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. నూతన మద్యం పాలసీలో భాగంగా విశాఖపట్నంలో లాటరీ ద్వారా ఇటీవల 9 మద్యం షాపులను కేరళ మద్యం వ్యాపారులు దక్కించుకున్నారు. కేరళ,టీడీపీ నేతల మద్యం షాపులు పక్కపక్కనే ఏర్పాటయ్యాయి. దీంతో ఆ షాపులతో తమ మద్యం షాపులకు నష్టం వస్తుందని టీడీపీ నేతలు ఆగ్రహించారు.విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న కేరళ వ్యాపారుల షాపులను మూసివేయాలని హెచ్చరించారు. షాపులను మూసివేయాలంటూ ఎక్సైజ్ అధికారుల ద్వారా ఒత్తిడి చేశారు.వేరే ప్రాంతంలో షాపులు పెట్టుకోవాలని కేరళ వ్యాపారులకు ఎక్సైజ్ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.కేరళ వ్యాపారులకు అద్దెకు ఇచ్చిన భవన యజమానులను కూడా టీడీపీ నేతలు బెదిరించారు.భవనాలు వెనక్కి తీసుకోకపోతే కూలగొట్టిస్తామని బెదిరిస్తామనే వరకు టీడీపీ నేతలు వెళ్లినట్లు సమాచారం.ఇదీ చదవండి: ఇసుక,మద్యంలో కూటమి నేతల అవినీతి: కాకాణి -
సాక్షి ఎడిటర్ పై కేసు.. విశాఖ మేయర్ స్ట్రాంగ్ రియాక్షన్
-
ఆడ శిశువును విక్రయించిన తల్లి
సాక్షి,విశాఖపట్నం: విశాఖలో అమ్మతనానికి మచ్చ తెచ్చే దారుణ ఘటన జరిగింది. తూర్పు నియోజకవర్గం రామకృష్ణాపురంలో ఓ తల్లి తన 15 రోజుల వయసున్న చిన్నారిని అమ్మకానికి పెట్టింది.భర్త లేని సమయంలో 15 రోజుల తన శిశువుని విక్రయించింది.భర్త వచ్చిన తర్వాత కుక్క ఈడ్చుకొని వెళ్లిపోయిందంటూ ఏడుపులు నటించింది.ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం చెప్పింది.కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి పాపను తీసుకున్న పోలీసులు సురక్షితంగా తండ్రికి అప్పగించారు. ఇదీ చదవండి: ఆటో బతుకులు అస్తవ్యస్తం -
విశాఖలో సంచలనం రేపుతున్న హనీట్రాప్
-
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వామపక్షాలు ఆందోళన
-
విశాఖలో పెరిగిపోతున్న గంజాయి బ్యాచ్ అరాచకాలు
-
అనకాపల్లిలోని మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం
అనకాపల్లి జిల్లా,సాక్షి : అనకాపల్లి జిల్లా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఉద్యోగి అనుమాస్పద స్థితిలో శవమై తేలాడు. దీంతో ఉద్యోగి అదృశ్యం కాస్త విషాదంగా మారింది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్లో రండి సూర్యనారాయణ ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల విధులు నిర్వహించేందుకు వెళ్లిన సూర్యనారాయణ ఇంటికి రాకపోవడంపై ఆతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కంపెనీ స్టోరేజీ ట్యాంక్ సూర్యనారాయణ డెడ్బాడీ బయటపడడం పలు అనుమానాలకు తావిస్తుంది.ఉత్తరాంధ్రాలో ఫార్మా కంపెనీ పేరు చెబితేనే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత ఆగస్ట్ నెలలో అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్లో ప్రమాదంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
విశాఖ జిల్లా గాజువాకలోని శ్రవణ్ షిప్పింగ్ లో ప్రమాదం
-
విశాఖలో ఒకే రోజు 3 ఏటీఎంలలో చోరీ
-
కూటమి మోసం.. స్టీల్ ప్లాంట్ లో మొదలైన ఉద్యమం
-
విశాఖలో కలకలం రేపిన శిశు విక్రయాలు
-
చంద్రబాబు పై దళిత నేతలు ఫైర్
-
ఈవీఎంలు లేవు.. కూటమి ఢమాల్
-
విశాఖ ఓల్డ్ ఐటీఐ కాలేజీలో మాస్ కాపీయింగ్ కలకలం
-
విశాఖ కేజీహెచ్ లో జూనియర్ డాక్టర్ల సమ్మె
-
ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం..
-
అనగాని కోసం అంబులెన్సు ఆపిన పోలీసులు
-
ఏపీకి భారీ వర్ష సూచన
సాక్షి,విశాఖపట్నం: రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కోమరియన్ రీజన్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నందున వర్షాలు పడతాయని వెల్లడించింది. రాయలసీమలో మోస్తరు వర్షాలు, కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 30-40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. -
టీడీపీ అవుట్!.. బొత్స విజయం ఖాయం
-
విశాఖ స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం
-
చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
-
ఓటర్ల కొనుగోలుకు డబ్బున్న అభ్యర్థిని తెరపైకి తెచ్చిన టీడీపీ
-
విశాఖలో అర్థరాత్రి సీపీ ఆకస్మిక తనిఖీలు
-
బొత్సపై పోటీకి వణుకుతున్న కూటమి..
-
చేతులెత్తేసిన చంద్రబాబు..
-
MLC అభ్యర్థి ఎంపికపై రెండుగా చీలిన టీడీపీ నేతలు
-
ఒలింపిక్స్లో మహిళల రెజ్లింగ్ 50 కేజీల కేటగిరీలో.. ఫైనల్కు చేరిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు తీవ్ర నిరాశ..
-
ప్రలోభాలే అజెండా.. టీడీపీ రిసార్ట్ పాలి‘ట్రిక్స్’
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ రాజకీయాలు రిసార్టుకు చేరుకున్నాయి. అధికారంలోకి వచ్చాక జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమకు అలవాటైన కొనుగోళ్ల ఎరతో కార్పొరేటర్లను మభ్యపెట్టింది. తమకు మద్దతునిచ్చిన కార్పొరేటర్లు ఎక్కడ చేజారిపోతారోనన్న భయంతో క్యాంపు రాజకీయాలు చేస్తోంది. అందరిని భీమిలిలోని ఓ రిసార్టుకి తరలించేసింది. పోలింగ్ సమయానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. మరోవైపు విజయమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అడుగులు వేస్తోంది. ఉదయం 10 గంటలకు స్టాండింగ్ కమిటీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభించి విజేతలను ప్రకటించనున్నారు.ఇవీ బలాబలాలు..గ్రేటర్లో 98 మంది వార్డులుండగా ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లున్నారు. 21 వార్డు కార్పొరేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండటంతో ఈ స్థానం ఖాళీగా ఉంది. మిగిలిన వారిలో కొందరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు.. డబ్బులకు అమ్ముడుపోయి టీడీపీ, జనసేనలో చేరారు. వాస్తవానికి 97 మందిలో వైఎస్సార్ సీపీ నుంచి 58 మంది, టీడీపీ నుంచి 29, జనసేన నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్స్ నలుగురు, సీపీఐ, సీపీఎం, బీజేపీలో చెరో కార్పొరేటర్ విజయం సాధించారు. పార్టీలు మారిన తర్వాత ప్రస్తుత బలాబలాలు చూస్తే.. వైఎస్సార్ సీపీలో 46 మంది, టీడీపీలో 37, జనసేనలో 8, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కొక్కరుండగా స్వతంత్రులు ముగ్గురున్నారు. మొత్తంగా ప్రస్తుతం చూస్తే.. ఒక ఇండిపెండెంట్తో కలిపి వైఎస్సార్ సీపీకి 47, కూటమికి 47తో పాటు ఇద్దరు ఇండిపెండెంట్స్ మద్దతుతో కలిపి మొత్తం 49 మంది కార్పొరేటర్ల బలం ఉంది. ఈ లెక్కన వైఎస్సార్సీపీ కంటే కూటమికే బలం ఉన్నా భయంతో బిక్కుబిక్కుమంటుండటం గమనార్హం.ఓటమి భయంతో..అధికార టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకొని రిసార్టు రాజకీయాలకు తెరతీసింది. తమకు మద్దతుగా ఉన్న కార్పొరేటర్లు చేజారిపోతారేమోనన్న భయంతో కార్పొరేటర్లను భీమిలిలోని ఓ రిసార్టుకి తరలించారు. తమతో వచ్చిన కార్పొరేటర్లకు రూ.3 లక్షలు చొప్పున అందించినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం తమ మద్దతు కార్పొరేటర్లను రిసార్టుకు చేర్చగా.. వీరిలో కొందరు కార్పొరేటర్లు మనసు మార్చుకొని ఇంటికి వెళ్లిపోతామని చెప్పడంతో టీడీపీలో మళ్లీ భయం పట్టుకుంది. వారిని బుజ్జగించే పనిని కీలక కార్పొరేటర్లకు అప్పగించారు. రిసార్టు దగ్గర జామర్లు కూడా అమర్చినట్లు సమాచారం.ఇండిపెండెంట్ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు లాబీయింగ్ నడుపుతున్నారు. చివరి వరకు ఎవరు దొరికితే వారికి రూ.3 నుంచి రూ.5 లక్షలైనా ఇచ్చి ఓటు వేయించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
రైలు ప్రమాదంపై నేడు విశాఖకు దర్యాప్తు బృందాల రాక
-
బోగీల్లో మంటలు.. భయాందోళనలో ప్రయాణీకులు
-
అగ్ని ప్రమాదానికి కారణం..?
-
ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స.. టీడీపీ కొత్త స్కెచ్..
-
గ్రీన్ చాయిసెస్..! ఎంపవర్ వాయిసెస్..!!
విశాఖపట్టణం పీ.ఎం పాలెంలోని ఈస్ట్రన్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్లో మానస తిన్ననూరి, స్పందన అంచల చేతుల మీదుగా పురుడు పోసుకుంది ‘బి ఎర్త్లీ’ అంకుర సంస్థ. కోటి మంది జీవితాలకు చేరువ కావాలనే లక్ష్యంతో వీరు తమ ప్రయాణాన్ని ్రపారంభించారు. ఇటీవల తమ సొంత స్టోర్ ‘వన సంపద’ను తూర్పు కనుమల జీవవైవిధ్య కేంద్రంలో ్రపారంభించారు. డిఎఫ్ఓ అనంత్ శంకర్ అందించిన సహకారంతో తమ కలను సాకారం చేసుకున్నారు.మానస బయోకెమిస్ట్రీలో పీజీ, ఎంబిఏ పూర్తిచేసి హార్వర్డ్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ హెల్త్ సిస్టమ్పై కోర్సు చేసింది. స్పందన ఇంజినీరింగ్ పూర్తిచేసి, ఎంఐటి బూట్ క్యాంప్ ్రపోగ్రామ్ చేసింది. గత పదమూడు సంవత్సరాలుగా ఈ ఇద్దరు సామాజికసేవా రంగంలో పనిచేస్తున్నారు. కోవిడ్ సమయంలో వాలెంటీలుగా పనిచేస్తూ పరిచయమయ్యారు.ప్లాస్టిక్ను నిరోధించాలి’ అనే నినాదంతో అగిపోకుండా ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి పరిశోధన చేసారు. దీనిలో భాగంగా చెట్ల నుంచి లభించే వివిధ ఉత్పత్తులను ఉపయోగించి, కార్యాలయాలు, ఇంటిలో ఉపకరించే వస్తువులను తయారుచేస్తున్నారు. రీసైకిల్డ్ పేపర్తో నోట్ పాడ్స్, డైరీలు, క్యాలెండర్లు తయారు చేస్తున్నారు. వీటిలో కంటికి కనిపించని చిన్న విత్తనాలను ఉంచుతారు. పెన్నులు, పుస్తకాలు వినియోగించిన తరువాత బయట పారవేసినా వాటిలో ఉండే విత్తనాలు సహజంగా మొలకెత్తుతాయి.రాఖీ పౌర్ణమి కోసం కొబ్బరి పెంకుతో సహజసిద్ధమైన రాఖీలు తయారుచేశారు. వెదురుతో టూత్ బ్రష్లు, దువ్వెనలు, పెన్స్టాండ్, మొబైల్ స్టాండ్, అందమైన రంగులతో కాటన్ చేతి సంచులు, మట్టి ప్రమిదలు, సీడ్ గణేష్, మట్టి, ఆవు పేడతో తయారు చేసిన కుండీలు...ఇలా పర్యావరణహితమైన ఎన్నో ఉత్పత్తులను వీరు తయారు చేసి విక్రయిస్తున్నారు. సంస్థ నినాదం గ్రీన్ చాయిసెస్.. ఎంపవర్ వాయిసెస్. వివిధ సందర్భాలలో బహుమతులుగా ఇవ్వడానికి ఉపయోగపడే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ వస్తువులను విశాఖకు అతి చేరువలో ఉన్న ఆదివాసీ గ్రామం శంభువానిపాలెంకు చెందిన ఆదివాసీ మహిళలతో చేయిస్తు వారికి ఉపాధి కల్పిస్తున్నారు. – వేదుల నరసింహం, ఫోటోలు: ఎం.డి నవాజ్, విశాఖపట్నం -
ఇదేం రూల్?.. విశాఖ ఎలక్షన్ కోడ్లో అధికారుల ఓవరాక్షన్
విశాఖపట్నం, సాక్షి: విశాఖపట్నంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారు. కానీ, ఎన్టీఆర్ విగ్రహాలకు మాత్రం ముసుగు వేయకుండా వదిలేశారు. అంతే కాకుండా కూటమి నేతల ఫ్లెక్సీలను తొలగించకుండా వదిలిపెట్టారు. విశాఖ నగరంలో ఎక్కడికక్కడ కూటమి నాయకుల ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి.అధికార పార్టీ నేతలు ఒత్తిడితోనే వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారని ఆరోపణలు వస్తున్నాయి. కూటమి నేతల ఫ్లెక్సీలు వదిలివేయడంపై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా ఉద్యోగులు లెక్క చేయకపోవటం గమనార్హం. ఇక.. ఉద్యోగుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
కిడ్నాప్ ఎలా అవుతుంది.. అతను నా భర్త..
-
విశాఖలో కత్తి దూసిన ప్రేమోన్మాదం.. చేతులెత్తేసిన పోలీసులు
విశాఖపట్నం, సాక్షి: అనకాపల్లిలో ఓ ప్రేమోన్మాది ప్రేమ పేరుతో బాలికను చిత్రవధ చేసి చంపి తానూ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరువక ముందే.. ఉమ్మడి జిల్లాలో మరొక ఘటన చోటు చేసుకుంది. విశాఖ న్యూపోర్ట్ పరిధిలో ఓ ప్రేమోన్మాది కత్తి దూశాడు. అయితే ఈ ఘటనలోనూ పోలీసుల అలసత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వుడా కాలనీ సమీపంలో నివసించే శ్యామల అనే అమ్మాయిని సిద్ధూ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కాలేజ్ వద్ద ఆ యువతితో సిద్ధూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు మైనర్ కావడంతో గాజువాక పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడ్ని అరెస్ట్ చేశాడు. అయితే బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన సిద్ధూ.. శ్యామలపై కక్ష గట్టాడు. మంగళవారం రాత్రి ఆమె ఇంటి వద్దకు వెళ్లాడు. టపాసులు పేల్చి హ్యాపీ బర్త్డే అంటూ నానా హంగామా చేశాడు. ఆపై ఇంట్లోకి దూరి ఫర్నీచర్ను పగలకొట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను చంపాలని ప్రయత్నించాడు. అయితే అది గమనించి ఆమె పారిపోయింది. ఈ క్రమంలో ఆమె తల్లి సావిత్రి అడ్డురావడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. తల్లీకూతుళ్లు కేకలు వేయడంతో స్థానికులు రావడంతో సిద్ధూ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న న్యూపోర్ట్ పోలీసులు సిద్ధూ కోసం గాలిస్తున్నారు. పోలీసుల తీరుపై విమర్శలు.. దాడి తరువాత పరారీ అయిన సిద్ధూ ఆచూకీని 24 గంటలు గడిచినా కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారు. అయితే.. ఈ ఫోటో లో వ్యక్తి కనిపిస్తే, సమాచారం ఇవ్వండి అంటూ ప్రకటన ఇవ్వడం కొసమెరుపు. అటు అనకాపల్లి ఘటనలోనూ.. ఇటు ఇప్పుడు పోలీసులు నిందితుల విషయంలో ఇలా ఆలస్యంగా స్పందించిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
YSRCP నేతకు చెందిన డాబా హౌస్ కూల్చివేత
-
నా ప్రతిష్ట దెబ్బతీసిన వారిని వదలను: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,విశాఖపట్నం: కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు తాను భయపడే వాడిని కాదని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం(జులై 15) విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే ప్రసక్తేలేదన్నారు.ఐదేళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తోక ఆడించే వారి తోకలను తాము వచ్చాక కత్తిరిస్తామని హెచ్చరించారు. ‘నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారు. ఆమెతో నాకు సంబంధం అంటగట్టారు. ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారు. అసత్య కథనాలు ప్రసారం చేసినవారితో క్షమాపణలు చెప్పిస్తా. చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగాను. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూల్ చేసే వ్యక్తిని కాదు. రాధాకృష్ణ, బీఆర్నాయుడు, వంశీకృష్ణ మాదిరి వ్యక్తిని కాదు. అన్ని హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేస్తా. మహాన్యూస్ వంశీకృష్ణను వదలను. పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతా. ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా’ అని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డిప్రెస్మీట్ ముఖ్యాంశాలు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులపై వరుస క్రమంలో బురద జల్లుతున్నారు..నాపై నిరాధార ఆరోపణలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదునా ఇంటికి టీడీపీ నాయకుడు, ఒక మహిళ వచ్చారుఇది సిసీ కెమెరాల్లో రికార్డు అయిందివిజయసాయి రెడ్డి గాడు పారిపోయాడా ఉన్నాడా అని అడిగాడువాడు టైం చెపితే నేనే వస్తాను, నేనే వాడి ఇంటికి వెళ్తానుమేము ఎవడికి భయపడేది లేదుమళ్ళీ వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేమధ్యంతర ఎన్నికలు వచ్చిన వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందితాటాకు చపపుళ్లకు భయపడేది లేదు..ఒక ఆదివాసీ మహిళకు వ్యతిరేకంగా ప్రచారం చేశారుఆధారాలు లేని ఆరోపణలు చేశారుమహా న్యూస్, ఎబిఎన్, టీవీ 5 నాపై తప్పుడు కథనాలు ప్రచారం చేశారు.కనీసం నా వివరణ కూడా తీసుకోలేదుమీతో ఎలా క్షమాపణ చెప్పించాలో నాకు తెలుసునా వ్యక్తిత్వం ఏమిటో నాకు తెలుసురాధాకృష్ణ, బిఆర్ నాయుడు, వంశీ కృష్ణ లాగా బ్లాక్ మెయిల్ చేయడం నాకు తెలియదు..నేను తప్పు చేస్తే దేవ దేవుడు శిక్షిస్తాడుబరితెగించి హద్దులు మీరు ఆధారాలు లేకుండా ఆదివాసీ మహిళతో సంబంధం కట్టబెట్టారుఈ కుట్ర వెనుక ఉన్న వంశీ, రాధా కృష్ణ, వెంకట కృష్ణ, బిఆర్ నాయుడు, సాంబ లకు బుద్ధి చెపుతానురామోజీరావును ధైర్యంగా ఎదుర్కొన్నానువంశీ అనే వాడిపై, పరువు నష్టం దావాతో పాటు పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తాను.ఎస్టీ కమిషన్, ఉమెన్ ఆర్గనైజేషన్ ను ఫిర్యాదు చేస్తానుప్రైవేట్ మెంబర్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడతానుసహాయం కోసం వస్తే సంబంధం అంటకట్టేస్తారావయసుతో సంబంధం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తారాసాయిరెడ్డి తండ్రి లాంటి వారని ఆదివాసీ మహిళ చెప్పింది.వంశీ అమ్మ అబ్బకు పుట్టి ఉంటే ఇటువంటివి రాసే వాడు కాదుకుట్రలో భాగంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందిఒక సామాజిక వర్గానికి చెందిన ఛానెల్స్ నాపై తప్పుడు ప్రచారం చేశారువంశీ మీ అమ్మ అక్క చెల్లి ఎవరైనా ఇటు వంటి ఆరోపణలు చేస్తే ఇలానే డిబెట్లు పెడతావావంశీ, సాంబ, వెంకట కృష్ణ పుట్టుక మీద నాకు అనుమానం ఉందిమీకు డీఎన్ఏ టెస్ట్ లు చేయాలిబ్లీచింగ్ పౌడర్, టాల్కం పౌడర్కు తేడా తెలియని వ్యక్తి వంశీఓనమాలు రాని వ్యక్తి వంశీతల్లికి చెల్లికి తేడా తెలియని వ్యక్తి వంశీవంశీ ఇంట్లో ఆడవాళ్ళు మీద ఆరోపణలు చేస్తే ఆ బాధ తెలిసేదిటీవీ 5 సాంబ గురించి సంద్య శ్రీధర్ గురించి అడగాలివెంకట కృష్ణ అమ్మాయిని మోసం చేసి ఈనాడులో ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తిఎవరో మహిళతో మహాన్యూస్ వంశీకి అక్రమ సంబంధం ఆటగట్టి డీఎన్ఏ టెస్ట్ అడిగితే ఎలా ఉంటుంది -
విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిశీలిస్తున్న కేంద్రమంత్రి కుమారస్వామి
-
ఏపీలో టీడీపీ విధ్వంసం.. పారిపోతున్న కంపెనీలు..
-
విశాఖ లో దారుణం
-
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కుట్రలు ప్రారంభించిన ఎన్డీయే సర్కారు
-
పసికందు కోసం కన్నతండ్రి కష్టం..
-
ఐకానిక్ భవనంపై టీడీపీ రచ్చ..
-
రాత్రి వేళల్లోనూ విశాఖ బీచ్ ల్లో పర్యాటకుల సందడి
-
విశాఖపై టీడీపీ విషం
-
రుషికొండ ప్రభుత్వ భవనాలపై టీడీపీ చిల్లర రాజకీయం
-
విశాఖలో కారు బీభత్సం..
-
భారతీయులను నిర్భంధించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న చైనీస్ గ్యాంగ్
-
ఫోన్ లో ఫోటోలు చూసి షాక్..బయటపడ్డ సంచలన నిజాలు
-
తన భర్త తనకి కావాలంటూ నక్షత్ర డిమాండ్
-
'మిస్ వైజాగ్' నక్షత్ర ప్రేమ-పెళ్లి-లొల్లి
-
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో విశాఖవాసి అరెస్ట్
-
బెంగళూరులో విశాఖ వాసి అరెస్టు
● అక్రమంగా సిమ్కార్డుల రవాణా బనశంకరి (బెంగళూరు): భారత సిమ్కార్డును వినియోగించి విదేశాల్లో నుంచి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠా సమాచారాన్ని బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్క్రైం పోలీసులు ఛేదించారు. వంచక ముఠాకు సిమ్ కార్డులను సరఫరా చేస్తున్న విశాఖపట్టణానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. ముఠా నేరగాళ్లు నకిలీ ఆధారాలను అందించి ఏజెంట్ల ద్వారా వివిధ కంపెనీల సిమ్కార్డులను కొనుగోలు చేశారు. బెంగళూరు, చైన్నె, విశాఖపట్టణంతో పాటు దేశంలోని వివిధ మహా నగరాల నుంచి సిమ్కార్డులను కొని, యాక్టివేట్ చేసి వియత్నాం, కాంబోడియాకు కొరియర్ ద్వారా పంపించేవారని పోలీసులు తెలిపారు. నిందితుడు విశాఖపట్టణం నుంచి బెంగళూరుకు వచ్చి ఇక్కడి నుంచి కాంబోడియాకు సిమ్కార్డులు పంపించేవాడు. అతనిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
మానవ అక్రమ రవాణా గుట్టు రట్టు
-
విశాఖకే జై కొట్టిన టిడిపి
-
విశాఖపై టీడీపీ కొత్తరాగం
-
రైల్వే జోన్ పై కొత్త రాజకీయం
-
విశాఖ కూటమిలో రెబల్స్ టెన్షన్
-
నామినేషన్ చివరి రోజు చంద్రబాబుకు రెబెల్స్ షాక్
-
జగనన్న పాటకు విశాఖ మహిళలు మాస్ డాన్స్
-
విశాఖ సాగర తీరంలో సీఎం జగన్ సునామీ
-
సీఎం జగన్ ఉత్తరాంధ్రను ఎంతో అభివృద్ధి చేశారు: వరుదు కళ్యాణి
-
విశాఖ సౌత్ నియోజకవర్గంలో మళ్లీ మొదటికి వచ్చిన జనసేన పరిస్థితి
-
సముద్రంలో బోటు బోల్తా...అందరూ సురక్షితం..
-
సీఎం జగన్ వెంటే జనం ఉన్నారు: కెకె రాజు
-
ప్యాకేజింగ్లోనే డ్రగ్స్ కలిశాయా?
-
విశాఖలో హోలీ రెయిన్ డ్యాన్స్
-
విశాఖలో అమెరికా యుద్ధనౌక సోమర్సెట్..
-
సంధ్య ఆక్వా ఎక్స్ కంపెనీ నలుగురు ప్రతినిధులకి సీబీఐ నోటీసులు
-
సంధ్య ఆక్వా బస్సులో పోలీసుల తనిఖీలు..
-
ఆక్వా కంపెనీ యాజమాన్యం కాల్ డేటాపై సీబీఐ దృష్టి
-
విశాఖ డ్రగ్స్ కేసులో CBI దూకుడు
-
దొరికిపోయిన తర్వాత కూడా సిగ్గుపడని పచ్చనేతలు
-
విశాఖపట్నం డ్రగ్స్ వ్యవహారంలో చంద్రబాబు-దగ్గుబాటి కుటుంబాల పాత్ర బహిర్గతం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
విశాఖ డ్రగ్స్ కేసులో CBI దూకుడు
-
"వైజాగ్ డ్రగ్స్ మాఫియా.."అందరూ ఆయన బంధువులే
-
డ్రై ఈస్ట్ లో డ్రగ్స్..సీబీఐ విచారణలో సంచలన విషయాలు
-
గంజాయి వనాన్ని పెంచి పోషించింది చంద్రబాబేనా ?
-
విశాఖ డ్రగ్ మాఫియా..అందరూ రామోజీ బంధువులే
-
నారా, నందమూరి ఫ్యామిలీ వాళ్లే డ్రగ్స్ కేసులో నిందితులు
-
విశాఖ డ్రగ్ కేసు..నిజ నిజాలు..
-
నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాస్తున్నారు..
-
సీబీఐ వాళ్లు పిలిస్తేనే పోర్టుకు వెళ్ళాం
-
విశాఖ డ్రగ్స్ రాకెట్ లో టీడీపీ ముద్ర..
-
దొరికిపోయిన వారసులు..డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు
-
నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాలతో డ్రగ్స్ లింకులు..
-
సీబీఐ అధికారులే షాక్..సినీ రేంజ్ లో డ్రగ్స్ సరఫరా..
-
జనసేన క్లోజ్..పార్టీ ఆఫీసుకు టూలేట్ బోర్డు
-
ఉమ్మడి విశాఖలో బాబు, పవన్ లకు తలనొప్పిగా మారిన పొత్తు
-
భూ కబ్జాలపై ఉక్కుపాదం
-
మళ్లీ గెలుస్తా...విశాఖలోనే ప్రమాణ స్వీకారం
-
విశాఖను ఎన్నిరకాలుగా అభివృద్ధి చెయ్యవచ్చు..?
-
ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానన్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇక్కడి నుంచి పరిపాలన సాగిస్తానని స్పష్టీకరణ..ఇంకా ఇతర అప్డేట్స్
-
హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్లో అభివృద్ధి: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలోనే వ్యవసాయం రంగంలో ఏపీలో 70 శాతం వృద్ధి సాధించామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘విజన్ విశాఖ’ పేరుతో వైజాగ్లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్మెంట్ సదస్సులో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్న కోల్పోయామని దాని ప్రభావం ఏపీపై ఎంతో ఉందని అన్నారు. అయితే వైజాగ్ నగరం అభివృద్ది చెందుతోందని.. హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్లో అభివృద్ధి జరుగుతోందని సీఎం స్పష్టం చేశారు. ఉత్పత్తి రంగంలో దేశంలో ఏపీ మెరుగ్గా ఉందని.. అభివృద్దిలో విశాఖ నగరం దూసుకెళ్తోందని తెలిపారు. రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఎంతో కీలకమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్కే పరిమితమయ్యాయని తెలిపారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగింది. గత పదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఏపీలో నిరుద్యోగం తగ్గింది ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. డీబీటీ పద్దతి ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నామని అన్నారు. ఏపీలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వ కృషి చేస్తోందని చెప్పారు. వ్యవసాయానికి ఏపీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. సముద్రతీరంలో పోర్టులను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఏపీలో నిరుద్యోగం తగ్గిందని.. ఉపాధి అవకాశాలు పెరిగాయని సీఎం జగన్ పేర్కొన్నారు. మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్లోనే ప్రమాణం చేస్తా వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచే పాలన సాగిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానన్నారు. విశాఖపై విషం కక్కుతున్నారు చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని.. స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని సీఎం జగన్ తెలిపారు. స్వయం సహాయక బృందాల పెండింగ్ రుణాలను మాఫీ చేశామని చెప్పారు. బెంగళూరు కంటే వైజాగ్లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కొన్నిమీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని అన్నారు. ప్రతిపక్షానికి లబ్ధి కలిగించేలా కథనాలు ఇస్తున్నాయని తెలిపారు. కోర్టు కేసులతో సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది విశాఖపై విషం కక్కుతున్నారని అన్నారు. భవిష్యత్తు తరాల కోసం మేం పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే విశాఖ అభివృద్ది చెందదని అన్నారు. స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందని సీఎం జగన్ అన్నారు. అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని.. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని సీఎం జగన్ తెలిపారు. అమరావతిలో మౌళిక సదుపాయాలా కల్పనకు లక్ష కోట్లు కావాలన్నారు. విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని.. విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మించామని సీఎం జగన్ తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టుకు విశాఖకు కనెక్టివిటీ మెరుగు చేశామని చెప్పారు. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్లా మారుస్తామని సీఎం జగన్ తెలిపారు. -
ఫోటోగ్రాఫర్ సాయిని హత్య చేసిన షణ్ముఖ్ తేజ
-
సీఎం జగన్ విశాఖ టూర్ షెడ్యూల్
-
ఫ్లోటింగ్ బ్రిడ్జిపై తప్పుడు కథనాలు
-
మిలాన్ మెరుపులు
-
జనసేన బలాన్ని బట్టి రెండు సీట్లకు మించి ఇచ్చేది లేదంటున్న టీడీపీ
-
విశాఖపై రామోజీ విషం
-
ప్రతిభ కనబరిచిన 14 మంది క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం జగన్
-
అందుకోసమే ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: ఆరోగ్యం పట్ల, వ్యాయామానికి ఉన్న అవసరం పట్ల ప్రజలకు అవగాహన పెరగటం చాలా అవసరమన్నది ఈ పోటీల మొదటి ఉద్దేశమని సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అదే విధంగా గ్రామ స్థాయి నుంచి ఎవరు కూడా ఎప్పుడూ ఊహించని పద్దతిలో మన మట్టిలోని మాణిక్యాలను గుర్తించాలన్నారు. వారికి మనం సానబెట్టి సరైన శిక్షణ ఇవ్వగలితే మట్టిలో ఉన్న మాణిక్యాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలుగా పరిచయం చేయగలుగుతామన్నది రెండో ఉద్దేశమన్నారు. విశాఖలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ప్రసంగించారు. ఈ రెండు ఉద్దేశాల్లో భాగంగానే క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఇటువంటి ఐదు రకాల క్రీడలను కూడా గత 47 రోజులుగా గ్రామస్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేశామని అన్నారు. ఇందులో దాదాపుగా 25 లక్షల 40 వేల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారని తెలిపారు. దాదాపు 47 రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా 3లక్షల 30 వేల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయని చెప్పారు. లక్షా 24 వేల పోటీలు మండల స్థాయిలో జరిగితే.. 7వేల 346 పోటీలు నియోజకవర్గ స్తాయిలో జరిగాయని పేర్కొన్నారు. 1731 పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే.. 260 రాష్ట్ర స్థాయిలో నిర్వహించామని ఈ రోజు ఫైనల్స్తో ముగించుకున్నామని సీఎం జగన్ తెలిపారు. విశాఖలోని ఉత్తరాంధ్ర మన కోడి రామమూర్తిగారి గడ్డమీద ఈ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు.. దాదాపు 37 కోట్ల రూపాయల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చాం. 12.21 కోట్ల రూపాయల బహుమతులు ఈరోజు పోటీలో పాలుపంచుకున్న మన పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీరితోపాటు మిగతా ఆటలకు సంబంధించిన ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారంతా పాల్గొంటూ ట్యాలెంట్ కలిగిన 14 మందిని వాళ్లు దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. క్రికెట్ నుంచి ఇద్దరు పిల్లలకు, ఇద్దరు చెల్లెమ్మలకు నలుగురిని గుర్తించాం. కబడ్డీ నుంచి ముగ్గురు మగపిల్లలు, ఒక చెల్లెమ్మను గుర్తించాం. వాలీబాల్ నుంచి ఒక మగపిల్లాడు, ఒక చెల్లెమ్మ, ఖోఖో నుంచి ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. బ్యాడ్మింటన్ నుంచి కూడా ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. వీళ్లకు ఇంకా సరైన ట్రైనింగ్ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే పరిస్థితి ఉంటుందని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా అడుగులు వేయగలిగాం. పవన్ (విజయనగరం), కేవీఎం విష్ణువర్ధిని (ఎన్టీఆర్ జిల్లా) చెల్లెమ్మ.. వీళ్లిదరినీ చెన్నై సూపర్ కింగ్స్ దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా శ్రీకారం చుట్టారు. శివ (అనపర్తికి), కుమారి గాయత్రి (కడప జిల్లా) చెల్లెమ్మను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. కబడ్డీకి సంబంధించి సతీష్ (తిరుపతి), బాలకృష్ణారెడ్డి (బాపట్ల), సుమన్ (తిరుపతి) ఈ ముగ్గురినీ కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ టీమ్ దత్తత తీసుకుంది. సుమన్ను, సంధ్య (విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వాలీబాల్ కు సంబంధించి ఎం.సత్యం (శ్రీకాకుళం), మహిళలకు సంబంధించి మౌనిక (బాపట్ల) వీళ్లిద్దరినీ బ్లాక్ హాక్స్ సంస్థ దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఖోఖోకు సంబంధించి కె.రామ్మోహన్ (బాపట్ల), హేమావతి (ప్రకాశం)ని ఖోఖోలో తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది. బ్యాడ్మింటన్ ఎ.వంశీకృష్ణంరాజు (ఏలూరు), ఎం.ఆకాంక్ష (బాపట్ల) వీళ్లిద్దరినీ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చింది. వీళ్లందరికీ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. పైన పేర్కొన్న సంస్థలు కలిసి ఒక్కటై మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకుఅ డుగులు ముందుకు పడుతున్నాయి. ఈరోజు మనం చేసిన అడుగు ప్రతి సంవత్సరం జరుగుతుంది. మన పిల్లల్ని ఐడెంటిఫై చేసిమరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తాం. సచివాలయ పరిధి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తూ, వ్యాయామానికి సంబంధించిన వ్యాల్యూను, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను మరింతగా ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సహించే కార్యక్రమం. వీటివల్ల మరింత ప్రోత్సాహం ఆటలకు జరగాలి. మన పిల్లలకు మరింత మంచి జరగాలని మనసారా కోరుకుంటూ పిల్లలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. థ్యాంక్యూ. కబడ్డీకి సంబంధించి సతీష్(తిరుపతి జిల్లా), కృష్ణారెడ్డి(బాపట్ల) వీరిని ప్రొ కబడ్డీ టీమ్ దత్తత తీసుకోవడం జరిగింది. సుమన్(తిరుపతి జిల్లా), సంధ్య(విశాఖపట్నం)లను ఏపీ కబడ్డీ అసోసియేషన్దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది వాలీబాల్కు సంబంధించి ఎం సత్యం అని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తమ్ముడిని, మౌనిక(బాపట్ల)లను వీరిద్దర్నీ దత్తత తీసుకోవడానికి బ్లాక్ హాక్స్ సంస్థ ముందుకొచ్చింది ఖోఖోకు సంబంధించి కె రామ్మోహన్(బాపట్ల) అనే తమ్ముడిని, హేమావతి(ప్రకాశం)అనే చెల్లెమ్మను దత్తత తీసుకోవడానికి ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది బ్యాడ్మింటన్కు సంబంధించి ఎ. వంశీకృష్ణ(ఏలూరు జిల్లా), ఎం ఆకాంక్ష(బాపట్ల)లను ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ముందుకొచ్చింది -
విశాఖలో ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు
-
చరిత్రలో తొలిసారిగా క్రీడా ప్రతిభను వెలికితీసే మహాయజ్ఞం
-
నేటి నుంచి విశాఖలో ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి పోటీలు
-
రెండో టెస్టులో ఓటమి.. దుబాయ్కు ఇంగ్లండ్ జట్టు? ఎందుకంటే?
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 67/1తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను సమం చేసింది. ఇక ఇరు జట్లు ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టుపై కన్నేశాయి. ఈ మ్యాచ్ కోసం తమ ఆస్రాలను, వ్యూహాలను సిద్దం చేసుకునే పనిలో ఇరు జట్లు పడ్డాయి. దుబాయ్ వెళ్లనున్న ఇంగ్లండ్ టీమ్.. అయితే మూడో టెస్టుకు దాదాపు 10 రోజుల గ్యాప్ రావడంతో ఇంగ్లండ్ దుబాయ్ వెళ్లనుంది. అక్కడ ఇంగ్లీష్ జట్టు విశ్రాంతి తీసుకోనుంది. ఆ జట్టు కుటంబసభ్యులు కూడా దుబాయ్కు చేరుకోనున్నట్లు సమాచారం. అదేవిధంగా మూడో టెస్టు కోసం కూడా ఇంగ్లండ్ అక్కడ ప్రాక్టీస్ చేయనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో ఇంగ్లండ్ ప్రాక్టీస్ క్యాంప్ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు మళ్లీ అదే స్టేడియంలో రాజ్కోట్ టెస్టు కోసం తీవ్రంగా శ్రమించనుంది. ముఖ్యంగా అక్కడ స్పిన్ ట్రాక్ను ఏర్పాటు చేసి ప్రాక్టీస్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ ఆటగాళ్లు గోల్ఫ్ కూడా ఆడే అవకాశముంది. తిరిగి మళ్లీ ఫిబ్రవరి 13న ఇంగ్లండ్ టీమ్ నేరుగా రాజ్కోట్కు చేరుకునే ఛాన్స్ ఉంది. చదవండి: SA T20 2024: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్కు ఊహించని షాక్.. గన్తో బెదిరించి! ఏకంగా -
సీఎం జగన్కు శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని సీఎం జగన్కు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలను స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ అందజేశారు. -
విశాఖపట్నం క్రికెట్ స్టేడియంలో KA పాల్
-
Shubman Gill: నాన్నకు ప్రేమతో..
విశాఖ: నాన్న అను రెండు అక్షరాలు మరుపురాని మధుర క్షణాలు. ప్రతి ఒక్కరికి మొదటి హీరో తండ్రే. ఆ తండ్రి ముందు ఏదైనా విషయం సాధిస్తే.. అతని ఆనందానికి అవధులు ఉండవు. ఇలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది వైఎస్సార్ స్టేడియంలో.. టెస్ట్లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న శుభ్మన్ గిల్ ఆదివారం వైఎస్సార్ స్టేడియంలో చెలరేగిపోయాడు. మూడో టెస్ట్కు జట్టులో ఉంటాడా లేదా అనే సంశయం నెలకొనగా.. రెండో ఇన్నింగ్స్లో ఏకంగా సెంచరీ చేశాడు. మూడో రోజు ఆటలో తనకంటే ముందు ఓపెనర్లు ఇద్దరూ కేవలం రెండు పరుగుల వ్యవధిలోనే పెవిలియన్కు చేరగా.. ఆ స్థానంలో వచ్చిన గిల్ ఆచితూచి ఆడాడు. రెండు భారీ భాగస్వామ్యాలతో నిలకడగా రాణించి సెంచరీని నమోదు చేశాడు. గిల్ తండ్రి లఖ్వీందర్ సింగ్ స్టేడియంలో కూర్చొని కుమారుడి ఆటను పూర్తిగా ఆస్వాదించగా.. సెంచరీ పూర్తి చేసినప్పుడు తండ్రి వైపు చూసి గిల్ అభివాదం చేశాడు. ఇదే విషయాన్ని వ్యాఖ్యాత రవిశాస్తి ప్రశ్నించగా గిల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. -
‘విశాఖపై ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తోంది’
సాక్షి, విశాఖపట్నం:రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేస్తూ సీఎం జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభల్లో వైఎస్సార్సీపీ విజయోత్సవ కళ కనిపిస్తోందని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆదివారం మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియా.. వైఎస్సార్సీపీ విజయోత్సవ స్పందనను దారిమరల్చే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఐటి అభివృద్ధిపై విషపు రాతలు, పారిశ్రామిక ప్రగతిపై తప్పుడు రాతలతో ఎల్లో మీడియా విశాఖపట్నంపై విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన పారిశ్రామిక అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని అన్నారు. టీడీపీ హయాంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వస్తే వైఎస్సార్సీపీ హయాంలో రూ.90 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో 1 లక్షా 20 వేలమందికి ఉపాధి కలిగించామని పేర్కొన్నారు. 3.5 లక్షల ఎంఎస్ఎంఈ కంపెనీల్లో 15 లక్షల మందికి ఉపాధి కలిగిందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. కరోనా సమయంలో వేయ్యి కోట్లు ఇచ్చి సీఎం జగన్ ఎంఎస్ఎంఈలను ఆదుకున్నారని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీ నంబర్ ఒన్గా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పోర్టులు నిర్మించే క్రమంలో 3 పోర్టులు వైఎస్సార్సీపీ సర్కారు చేపట్టిందని అన్నారు. ప్రస్తుతం రామాయపట్నం పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని తెలిపారు. తప్పుడు రాతలతో విషం చిమ్మితే జనం నమ్మే స్థితిలో లేరని అన్నారు. సీఎం జగన్పై అసూయతో విషం చిమ్మే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ, సీఎం జగన్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధం ఎన్నికల్లో పోటీ చేయడం తనకు కొత్త కాదని.. సీఎం జగన్ తనకు అనేక పదవులు ఇచ్చారని అమర్నాథ్ తెలిపారు. సీఎం జగన్ ప్రేమాభిమానులు కోసం అమర్నాథ్ ఉన్నారని చెప్పారు. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను సిద్ధమని స్పష్టం చేశారు. సీఎం జగన్ చెబుతున్న స్టార్ క్యాంపైనర్లలో అమర్నాథ్ ఒకరని చెప్పారు. వైఎస్సార్సీపీ కోసం, సీఎం జగన్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జగన్ను మరల అధికారంలోకి తీసుకురావడం చారిత్రక అవసరమని.. అదే తన లక్ష్యమని పేర్కొన్నారు. చదవండి: ‘టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు.. ఆ పార్టీ పని అయిపోయింది’.. ఎంపీ కేశినేని నాని విమర్శలు -
హత్య చేసిన నిందితుడిని గుర్తించాం: సీపీ రవిశంకర్
-
ENG vs IND 2nd Test: మూడో రోజు ముగిసిన ఆట.. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ దూకుడు
India vs England, 2nd Test At Vizag Day 3 Updates: మూడో రోజు ముగిసిన ఆట.. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ దూకుడు భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసింది. భారత్ సెకెండ్ ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటై, ఇంగ్లండ్ ముందు 399 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. బెన్ డకెట్ (28) ఔట్ కాగా.. జాక్ క్రాలే (29), రెహాన్ అహ్మద్ (9) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 332 పరుగులు చేయాల్సి ఉంది. వికెట్ పడినా ఇంగ్లండ్ దూకుడుగా ఆడతుంది. టార్గెట్ 399.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ టీమిండియా నిర్ధేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 50 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో శ్రీకర్ భరత్కు క్యాచ్ ఇచ్చి బెన్ డకెట్ (28) ఔటయ్యాడు. జాక్ క్రాలే (21), రెహాన్ అహ్మద్ క్రీజ్లో ఉన్నారు. లక్ష్యం పెద్దదైనా ఇంగ్లండ్ ఆటగాళ్లు వేగంగా ఆడుతున్నారు. 255 పరుగులకు ఆలౌట్.. ఇంగ్లండ్ టార్గెట్ 399 భారత సెకెండ్ ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటైంది. రెహాన్ అహ్మద్ బౌలింగ్లో ఫోక్స్కు క్యాచ్ ఇచ్చి అశ్విన్ (29) చివరి వికెట్గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని భారత్ 399 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్కు నిర్ధేశించింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్ 255 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. టామ్ హార్ట్లీ బౌలింగ్లో బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి బుమ్రా (0) ఔటయ్యాడు. ప్రస్తుతం భారత ఆధిక్యం 398 పరుగులుగా ఉంది. ఎనిమిదో వికెట్ డౌన్ 229 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. టామ్ హార్ట్లీ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ (0) ఔటయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. మరోసారి విఫలమైన కేఎస్ భరత్ 228 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్లో బెన్ స్టోక్స్కు క్యాచ్ ఇచ్చి కేఎస్ భరత్ (6) ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 371 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆరో వికెట్ కోల్పోయిన భారత్.. అక్షర్ ఔట్ 220 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. టామ్ హార్ట్లీ బౌలింగ్లో అక్షర్ పటేల్ (45) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. శుబ్మన్ గిల్ అద్బుత సెంచరీ వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో శుబ్మన్ గిల్ అద్బుత సెంచరీతో మెరిశాడు. 132 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో గిల్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గిల్కు ఇది మూడో టెస్టు సెంచరీ. గిల్ 101 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. గిల్తో పాటు అక్షర్ పటేల్(33) క్రీజులో ఉన్నాడు. 52 ఓవర్లకు టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ స్కోర్: 202/4. టీమిండియా ప్రస్తుతం 345 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెంచరీ దిశగా శుబ్మన్ గిల్.. శుబ్మన్ గిల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. 89 పరుగులతో గిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 47 ఓవర్లకు టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ స్కోర్: 183/4 38 ఓవర్లకు భారత్ స్కోర్: 145/4 38 ఓవర్లు పూర్తియ్యే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(68), అక్షర్ పటేల్(9) పరుగులతో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 288 పరుగుల ఆధిక్యంలో ఉంది. లంచ్ బ్రేక్కు భారత్ స్కోర్: 130/4 మూడో రోజు ఆట లంచ్ బ్రేక్ సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(60), అక్షర్ పటేల్(2) పరుగులతో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 273 పరుగుల ఆధిక్యంలో ఉంది. పాటిదార్ ఔట్.. రజత్ పాటిదార్ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన పాటిదార్.. రెహాన్ అహ్మద్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 32 ఓవర్లకు భారత్ స్కోర్: 126/4 మూడో వికెట్ డౌన్ 112 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. టామ్ హార్ట్లీ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి రజత్ పాటిదార్ వచ్చాడు. శుబ్మన్ గిల్ హాఫ్ సెంచరీ.. వైజాగ్ టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్లో టీమిండియా ఆటగాడు శుబ్మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు. గిల్ 52 బంతులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. నిలకడగా ఆడుతున్న అయ్యర్, గిల్.. శ్రేయస్ అయ్యర్, శుబ్మన్ గిల్ నిలకడగా ఆడుతున్నారు. 20 ఓవర్లు ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్లో టీమిండియా రెండు వికెట్లు నష్టానికి 75 పరుగులు చేసింది. టీమిండియా రెండో వికెట్ డౌన్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 30 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన జైశ్వాల్.. అండర్సన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్(9), గిల్(11) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. మూడో రోజు ఆరంభంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగలింది. 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. అండర్సన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి శుబ్మన్ గిల్ వచ్చాడు. ప్రారంభమైన మూడో రోజు ఆట.. విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఇంగ్లండ్ బౌలింగ్ ఎటాక్ను స్పిన్నర్ జో రూట్ ప్రారంభించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(15), రోహిత్ శర్మ(13) పరుగులతో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 171 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
భారతీయ నౌకాదళంలోకి INS సంధాయక్