

భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు తన కలను సాకారం చేసుకునే దిశగా ముందడుగు వేసింది

తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పీసీ సింధు సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది

ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పీవీ సింధు అభిమానులతో పంచుకుంది

విశాఖపట్నంలో తన అకాడమీని స్థాపిస్తున్నానన్న సింధు... భవిష్యత్ తరాల కోసం తాను తీసుకున్న సాహసోపేత నిర్ణయమని పేర్కొంది.

ఈ క్రమంలో పీవీ సింధుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి

కాగా వైస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం 2021లో పీవీ సింధు కు విశాఖపట్నంలో స్థలం కేటాయించింది.








