నేడు శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్‌ జగన్‌ | YS Jagan receives a grand welcome at Renigunta | Sakshi
Sakshi News home page

నేడు శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్‌ జగన్‌

Published Wed, May 29 2019 6:48 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. కొండపైన ఆయనకు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. వైఎస్‌ జగన్‌ ఏ కార్యక్రమమైనా చేపట్టే ముందు భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. ఈ నెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా శ్రీవారిని దర్శించుకుని రాష్ట్రానికి అన్నివిధాలా మేలు చేయాలని.. ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఏడుకొండలపై కొలువై ఉన్న కలియుగ వైకుంఠనాథుడి ఆశీర్వాదం కోరనున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement