అందుకే జనంలోకి రావాల్సి వచ్చింది : విజయమ్మ | YS Vijayamma Speech in Kanigiri Public Meeting | Sakshi
Sakshi News home page

అందుకే జనంలోకి రావాల్సి వచ్చింది : విజయమ్మ

Published Fri, Mar 29 2019 5:06 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

‘20 ఏళ్ల కిత్రం వైఎస్‌ రాజారెడ్డిని హత్య చేశారు. 9 ఏళ్ల క్రితం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని పోగొట్టుకున్నాం. ఎవరినీ నిందించనుగానీ వైఎస్సార్‌ మృతిపై అనుమానాలున్నాయి. 4 నెలల క్రితం నా బిడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చంపాలనుకున్నారు. మొన్న నా మరిది వైఎస్‌ వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా చంపారు. మా కుటుంబం ప్రజల కోసం నిలిచింది. అయినా మా కుటుంబం పట్ల ఎందుకంత పగబట్టారో ఆ దేవుడికే తెలియాలి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement