ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిని కలిసిన సునీత | YS Vivekananda Reddy daughter sunitha reddy meet To AP CEO | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిని కలిసిన సునీత

Published Thu, Mar 21 2019 2:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

దివంగత నేత వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీతా రెడ్డి గురువారం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదిని కలిశారు. సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిని సచివాలయంలో కలిసిన ఆమె...తన తండ్రి హత్యకేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారని సునీతా రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement