కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవండి | YSR Congress party only solve public problems | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 21 2017 11:38 AM | Last Updated on Thu, Mar 21 2024 5:15 PM

కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడి, నిత్యం ప్రజాసమస్యలపై పోరాడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతీయ పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పార్టీ నేతలకు సూచించారు. ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన చంద్రబాబు సర్కార్‌ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement