సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన జయసుధ | YSRCP Leader Jayasudha Meets CM YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన జయసుధ

Feb 18 2020 7:44 PM | Updated on Mar 22 2024 10:50 AM

 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, సినీ నటి జయసుధ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుని వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరారు. వివాహ ఆహ్వాన పత్రికను సీఎం వైఎస్‌ జగన్‌కు అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement