రేపు తిరుపతిలో ‘సమర శంఖారావ సదస్సు’ | YSRCP Media Cell Invites All Media Personalities To Attend YSRCP Samara Shankaravam | Sakshi
Sakshi News home page

రేపు తిరుపతిలో ‘సమర శంఖారావ సదస్సు’

Published Tue, Feb 5 2019 4:05 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ధ్వర్యంలో బుధవారం జరిగే ‘అన్న పిలుపు’ కార్యక్రమంలో తటస్థులు పాల్గొననున్నారని ఆ పార్టీ మీడియా విభాగం తెలిపింది. తిరుపతి రూరల్‌ మండలం తనపల్లి క్రాస్‌ రోడ్డు సమీపంలోని పీఎల్‌ఆర్‌ గార్డెన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని పేర్కొంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement