డీజీపీనే చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరికి చెప్పాలి? | YSRCP MLA RK Slams AP DGP Over Illegal House Construction | Sakshi
Sakshi News home page

డీజీపీనే చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరికి చెప్పాలి?

Mar 6 2019 12:45 PM | Updated on Mar 22 2024 11:17 AM

చట్టాలను పరిరక్షించాల్సిన డీజీపీయే వాటిని ఉల్లంఘిస్తూ భూకబ్జాలకు పాల్పడితే ఎలా?.. అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ అక్రమంగా హైదరాబాద్‌లో ఇంటి నిర్మాణం చేపట్టారని ఆయన హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ విచారించిన హైకోర్టు ధర్మాసనం జీహెచ్‌ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆక్రమణలు తొలిగించాలని ఆదేశించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement