రాజ్యసభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. ఆమెపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన ప్రధానిమోదీపై ప్రివిలేజ్ మోషన్ నోటీసులిచ్చేందుకు రడీ అవుతోంది. ఈ మేరకు రేణుకా చౌదరి సహా, కాంగ్రెస్ మహిళాప్రతినిధుల బృందం గురువారం రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుని కలిశారు
Published Fri, Feb 9 2018 7:43 AM | Last Updated on Thu, Mar 21 2024 10:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement