రవాణ రంగంలో ఇంకో కొత్త సంచలనానికి శ్రీకారం పడింది. దశాబ్ద కాలంగా ఊరిస్తూ వచ్చిన ఎగిరే ట్యాక్సీలిప్పుడు చైనాలో అందుబాటులోకి వచ్చాయి. ఈహాంగ్ కంపెనీ తయారు చేసిన భారీ డ్రోన్లలో మనుషులు ప్రయాణించేందుకు చైనా అధికారికంగా ఓకే చెప్పింది. 2017 నుంచి దాదాపు నాలుగు వేల పరీక్షలు నిర్వహించిన తరువాత ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలకు అనుమతులు లభించడం గమనార్హం. ఇద్దరు ప్యాసింజర్లను గంటకు 130 కిలోమీటర్ల వేగంతో మోసుకెళతాయి ఇవి.
చైనాలో ఇకపై ఎగిరే ట్యాక్సీలు...
Published Wed, Nov 1 2023 1:19 PM
Advertisement
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement