సాక్షి, హైదరాబాద్ : పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు రెండింటికీ ఎంపికైన అభ్యర్థులు.. వాటిల్లో ఒకదానికి వదిలేసుకుంటున్నట్టుగా ఆప్షన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ సూచించింది. టీజీటీ పోస్టులకు ఎంపిక ప్రక్రియ తుదిదశలో ఉందని.. అభ్యర్థులు ఆప్షన్ ఇస్తే తద్వారా ఖాళీ అయ్యేచోట తదుపరి అర్హులను ఎంపిక చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.
పీజీటీ–టీజీటీల్లో ఒకదాన్ని వదులుకోండి
Feb 22 2018 1:53 AM | Updated on Feb 22 2018 1:53 AM
Advertisement
Related News By Category
Related News By Tags
-
తెలంగాణ మొత్తం తిరగాల్సిందే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఏళ్ల తరబడి ఎదురు చూపుల తరువాత విడుదలైన నోటిఫికేషన్ల ప్రకా రం ఉద్యోగాలు సాధించేందుకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలు రాసేందుకు అష్టకష్టాలు పడాల్సిన ప...
-
6 నుంచి ‘టీజీటీ’ సర్టిఫికెట్ల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ ఆప్షనల్స్) పోస్టుల భర్తీలో భాగంగా రెండోసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను మార్చి 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్స...
-
ఈ సందేహాలు తీర్చండి.. టీఎస్పీఎస్సీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో అక్రమాలు, అవినీతి ఆరోపణలతోపాటు తీవ్రమైన తప్పిదాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి స...
-
వారంలోగా క్షమాపణ చెప్పకపోతే.. బీఆర్ఎస్ నేతకు టీజీపీఎస్సీ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసింది. గ్రూప్-1 ఫలితాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారని నోటీస...
-
TSPSC Group 3 Result : గ్రూప్-3 ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల కానున్నాయి. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1, గ్రూప్-2 మార్కుల జాబితాను విడుదల చేసింది. ఇవాళ గ్రూప్-3 ఫలితాలను విడుదల చేయనుంది.ఇ...
Advertisement