మోదీ సర్కారు 2016 నవంబర్లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) నిర్ణయంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి విమర్శల బాణం ఎక్కుపెట్టారు. అది మంచి ఆలోచన కాదని అప్పుడే తాను ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పానని వెల్లడించారు.
Published Fri, Apr 13 2018 7:46 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM
మోదీ సర్కారు 2016 నవంబర్లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) నిర్ణయంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి విమర్శల బాణం ఎక్కుపెట్టారు. అది మంచి ఆలోచన కాదని అప్పుడే తాను ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పానని వెల్లడించారు.