నెల్లూరు: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడులో పేకాటస్థావరాలపై పోలీసులు దాడి చేశారు. శుక్రవారం ఉదయం నిర్వహించిన ఈ తాడుల్లో నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 24 వేల నగదు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
Published Fri, Oct 2 2015 11:01 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement