'త్వరలోనే ఎయిమ్స్ పనులు ప్రారంభం' | aims works starts soon says kamineni srinivas | Sakshi
Sakshi News home page

'త్వరలోనే ఎయిమ్స్ పనులు ప్రారంభం'

Published Wed, Sep 9 2015 7:25 PM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఎయిమ్స్ ఏర్పాటుకు ప్రతిపాదిత భూములను మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర డీజీపీ వెంకటరాముడు బుధవారం పరిశీలించారు.

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఎయిమ్స్ ఏర్పాటుకు ప్రతిపాదిత భూములను మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర డీజీపీ వెంకటరాముడు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలోనే ఎయిమ్స్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్లానెటేరియానికి చెందిన 193 ఎకరాలను ఎయిమ్స్ ఏర్పాటుకు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, నియామకాల ద్వారా సిబ్బంది కొరతను అధిగమిస్తామని డీజీపీ రాముడు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement