గుంటూరు(ఎడ్లపాడు): వడదెబ్బకు ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని జక్కాపురం గ్రామానికి చెందిన ముద్దు శివరామకృష్ణయ్య(70) ఇంటి వసరాలో నిద్రిస్తుండగా వడగాలుల తీవ్రతకు మృతి చెందాడు.
Published Fri, May 22 2015 11:06 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM
గుంటూరు(ఎడ్లపాడు): వడదెబ్బకు ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని జక్కాపురం గ్రామానికి చెందిన ముద్దు శివరామకృష్ణయ్య(70) ఇంటి వసరాలో నిద్రిస్తుండగా వడగాలుల తీవ్రతకు మృతి చెందాడు.