ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్
	హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.  ఈరోజు ఉదయం సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధింత మంత్రులు సమాధానమిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి.
	
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
