సముద్రంలో పడి బాలుడి మృతి | boat repai man son died accidentally | Sakshi
Sakshi News home page

సముద్రంలో పడి బాలుడి మృతి

Published Fri, Aug 7 2015 3:57 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

boat repai man son died accidentally

తూర్పుగోదావరి(పిఠాపురం): ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండలంలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన పి. కిరణ్ కుమార్(8)కు ఈ రోజు స్కూల్ బంద్ కావడంతో తండ్రితో కలిసి బోటు రిపేర్ చేసే ప్రదేశానికి వెళ్లాడు. అయితే తండ్రి సముద్రం వద్ద బోటు రిపేరు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ కిరణ్ నీళ్లలో పడి మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement