లక్ష దీపార్చనలో పాల్గొన్న బొబ్బిలి ఎమ్మెల్యే | bobbili mla in laksha deeparchana | Sakshi
Sakshi News home page

లక్షదీ పార్చనలో పాల్గొన్న బొబ్బిలి ఎమ్మెల్యే

Published Sun, Feb 22 2015 6:27 PM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

విజయనగరం జిల్లా తెర్లాం మండలం చీకటిపల్లి గ్రామంలో జరిగిన లక్ష దీపార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

విజయనగరం (తెర్లాం): విజయనగరం జిల్లా తెర్లాం మండలం చీకటిపల్లి గ్రామంలో జరిగిన లక్ష దీపార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement