రూ.2కోట్లు వసూలు చేసి మోసం చేసిన వేణు | Cheating in Kushaiguda | Sakshi
Sakshi News home page

రూ.2కోట్లు వసూలు చేసి మోసం చేసిన వేణు

Published Sun, Aug 11 2013 2:34 PM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM

ప్రజల నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయల వసూలు చేసి మోసం చేసి వేణు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: ప్రజల నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయల వసూలు చేసి మోసం చేసి వేణు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వేణు  కుషాయిగూడ ప్రాంతంలో జనం నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేశాడు. వేణు మాటలు విని నష్టపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  పోలీసులు రంగంలోకి దిగి వేణును అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement