
తిరుమల సమాచారం
తిరుమలలో మంగళవారం సాయంత్రం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. చిత, రూ.50, రూ.100, రూ.500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి.
సాయుంత్రం 6 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు: ఉచిత గదులు - 23, రూ.50 గదులు - 25, రూ.100 గదులు- 8, రూ.500 గదులు-2 ఖాళీగా ఉన్నారుు
ఆర్జితసేవా టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం: 113
సహస్ర దీపాలంకరణ సేవ - 241, వసంతోత్సవం - 126 ఖాళీ ఉన్నాయి
బుధవారం ప్రత్యేకసేవ - సహస్ర కలశాభిషేకం