వాగులో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు | four villagers caught in the brook | Sakshi
Sakshi News home page

వాగులో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు

Nov 11 2015 4:50 PM | Updated on Oct 20 2018 6:04 PM

రీవాను తుపానుతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రజా జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు: రీవాను తుపానుతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజాగా పొట్టేపాలెం వద్ద వాగులో నలుగురు గ్రామస్థులు చిక్కుకున్నారు.

సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని అధికారులను బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిని ఎలాగైనా రక్షించాలని అధికారులకు ఆదేశించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement