పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు | Goods train derails near Visakhapatnam | Sakshi

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Jun 30 2017 10:21 AM | Updated on Sep 5 2017 2:52 PM

విశాఖపట్నం జిల్లాలోని అనంతరగిరి మండలం టైడా సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని అనంతరగిరి మండలం టైడా సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. కిరండోల్‌-కొత్తవలస రైలు మార్గంలో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో శివలింగాపురం- టైడా స్టేషన్ల మధ్య గూడ్స్‌ పట్టాలు తప్పింది.

ఈ ఘటనతో కేకే లైన్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కొండచరియలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement