ఢిల్లీ పర్యటనలో గవర్నర్ | governer is in delhi tour | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పర్యటనలో గవర్నర్

Published Mon, Mar 30 2015 9:24 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఢిల్లీ పర్యటనలో గవర్నర్ - Sakshi

ఢిల్లీ పర్యటనలో గవర్నర్

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహన్ మూడు రోజుల పర్యటన కోసం సోమవారం ఉదయం ఢిల్లీ పయనమయ్యారు. ఈ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవనున్నారు. అనంతరం ఆయన రాష్ట్ర విభజన అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement