అధిష్టానం పెద్దలతో గవర్నర్ వరుస భేటీలు | Governor Narasimhan busy in delhi tour | Sakshi
Sakshi News home page

అధిష్టానం పెద్దలతో గవర్నర్ వరుస భేటీలు

Published Wed, Oct 23 2013 1:07 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

అధిష్టానం పెద్దలతో గవర్నర్ వరుస భేటీలు - Sakshi

అధిష్టానం పెద్దలతో గవర్నర్ వరుస భేటీలు

న్యూఢిల్లీ : హస్తినలో  రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు ఉదయం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరంతో  భేటి అయిన ఆయన సుమారు ఆరగంట పాటు రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం  టెన్ జన్‌పథ్ లో సోనియాగాంధీతో ....నరసింహన్ 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు . అటు తరువాత హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని యంత్రాంగంపై చర్చించినట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement