సాక్షి, అమరావతి, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 ఇంటర్వ్యూలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీ వరకు జరుగుతాయి. ఈ ఇంటర్వ్యూల నిర్వహణ కోసం 18మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. కాగా, మొత్తం 152 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
22నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు
Published Fri, Jan 12 2018 7:42 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment