వైఎస్సార్ జిల్లా : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అనేకట్ బాబు అలియాస్ వేలూరు బాబుతో పాటు అతని నలుగురు అనుచరులను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇప్పటి వరకు 500 టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణా చేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. వారి నుంచి 1.5 కోట్ల రూపాయల విలువ గల 37 ఎర్ర చందనం దుంగలు,3 కార్లు, ఒక టాటా సుమో, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బాబుజీ తెలిపారు.
Breadcrumb
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
Jan 25 2018 6:38 PM | Updated on May 28 2018 1:30 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో 12 మంది అరెస్ట్
కడప అర్బన్ : అటవీశాఖ కడప సబ్ డివిజన్ పరిధిలో వేంపల్లె రేంజ్లో ముచ్చుకోన, పీకల కోన మ«ధ్యలో దాచి ఉంచిన 20 ఎర్రచందనం దుంగలను, వాహనాన్ని బుధవారం స్వాధీనం చేసుకుని 12 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ...
-
తొమ్మిది మంది ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
రైల్వేకోడూరు : నియోజకవర్గంలో వేరు వేరు చోట్ల దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది మంది ఎర్ర స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ లక్ష్మినారాయణ తెలిపారు. శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో వ...
-
ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
చిత్తూరు : ఎర్రచందనం స్మగ్లర్లకు జిల్లాలో మరో ఎదరుదెబ్బ తగిలింది. మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలో పీలేరు, సత్యవేడు పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది సహాయంతో రెండు ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగుల్...
-
పోలీసులపై ‘ఎర్ర’ స్మగర్ల రాళ్ల దాడి
చంద్రగిరి: చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం రైల్వే గేటు వద్ద సోమవారం రాత్రి టాస్క్ఫోర్సు పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు. వివరాలు.. టాస్క్ఫోర్సు ఆర్...
-
ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం వేట కొనసాగుతోంది. కేఎంఎం కళాశాల సమీపంలో కూంబింగ్ నిర్వహించిన టాస్క్ఫోర్స్ పోలీసులు.. శుక్రవారం ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను...
Advertisement